దుద్యాల గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పునరుద్ధరణపై తీర్మానం కోరుతూ ప్రతినిధుల సమర్పణ

శ్రీ బల భీమా న్యూస్ ప్రతినిధి – కొడంగల్  మార్చి 30:దుద్యాల గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి సంగీత వానికి వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005ను పునరుద్ధరించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జి రామ్ జి పథకాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ వల్ల గ్రామీణ కుటుంబాలకు ఉపశమనం గ్రామంలో … Continue reading దుద్యాల గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పునరుద్ధరణపై తీర్మానం కోరుతూ ప్రతినిధుల సమర్పణ